సీఎం జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా..

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. రేపు(సోమవారం) జరగాల్సిన పర్యటన వాయిదా పడటంతో ఈ వారంలోనే జగన్ ఢిల్లీ వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసేందుకు సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం.

Update: 2021-06-06 07:29 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. రేపు(సోమవారం) జరగాల్సిన పర్యటన వాయిదా పడటంతో ఈ వారంలోనే జగన్ ఢిల్లీ వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసేందుకు సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం.

Tags:    

Similar News