నస్పూర్ రాజీవ్ హైవేపై బోల్తా కొట్టిన కారు…

దిశ, మంచిర్యాల : నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్ గాంధీ జాతీయ రహదారిపై కారు బోల్తా కొట్టిన ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. వేగంగా వస్తున్న కారు డివైడర్ ను ఢీకొట్టడంతో అదుపు తప్పి బోల్తాకొట్టి అదే క్రమంలో లారీనీ ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న వారిలో ఒకరు మృతి చెందినటు తెలిసింది. ఇంకా ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Update: 2021-06-20 12:10 GMT

దిశ, మంచిర్యాల : నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్ గాంధీ జాతీయ రహదారిపై కారు బోల్తా కొట్టిన ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. వేగంగా వస్తున్న కారు డివైడర్ ను ఢీకొట్టడంతో అదుపు తప్పి బోల్తాకొట్టి అదే క్రమంలో లారీనీ ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న వారిలో ఒకరు మృతి చెందినటు తెలిసింది. ఇంకా ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News