తెలంగాణ భవన్‌లో బీజేపీ ఎంపీల నిరసన

తెలంగాణ అసెంబ్లీలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఆమోదాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ ఎంపీలు ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆందోళన చేపట్టారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, ఇతర బీజేపీ నేతలు ధర్నా‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. Tags: bjp mps,protest, telangana bhavan, delhi

Update: 2020-03-17 02:20 GMT

తెలంగాణ అసెంబ్లీలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఆమోదాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ ఎంపీలు ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆందోళన చేపట్టారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, ఇతర బీజేపీ నేతలు ధర్నా‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Tags: bjp mps,protest, telangana bhavan, delhi

Tags:    

Similar News