శ్రీకాకుళం జిల్లాలో విషాదం.. పిడుగుపాటుకు ఇద్దరు మృతి

శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం కటకమయ్యపేట గ్రామంలో పిడుగుపాటుకు వ్యక్తి మృతి చెందారు...

Update: 2024-06-20 17:08 GMT

దిశ, ఏపీ బ్యూరో: శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం కటకమయ్యపేట గ్రామంలో పిడుగుపాటుకు దేవరపల్లి బారికయ్య (72) మృతి చెందారు. బూర్జ మండలం అయ్యవారిపేట గ్రామంలో ఆవులు కాపు కాయడానికు వెల్లి చోడవరపు సత్యనారాయణ (30) మృతి చెందారు. పిడుగుపాటుకు బారికయ్య , సత్యన్నారాయణ మృతితో గ్రామాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. 


Similar News