మూటలో మహిళ మృతదేహం కలకలం..

మూటలో మహిళ మృతదేహం కలకలం సృష్టించింది.

Update: 2024-07-08 09:54 GMT

దిశ, ముత్తారం : మూటలో మహిళ మృతదేహం కలకలం సృష్టించింది. మంథని నియోజకవర్గం ముత్తారం మండలంలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. ముత్తారం నుండి పారుపల్లికి వెళ్లే రోడ్డు ప్రక్కన ఉన్న గుర్రాల వాగు వద్ద ఉన్న దుండ్రు రవికుమార్ రైతుకు సంబంధించిన గాజు బావిలో మహిళ మృతదేహం లభ్యమైంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Similar News