కొత్తగా 2,083 కేసులు.. 11 మంది మృతి

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 2,083 కొత్త కేసులు నమోదయ్యాయి. 11 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 64,786 కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల్లో హైదరాబాద్ – 578, రంగారెడ్డి జిల్లా -228, మేడ్చల్ జిల్లాలో 197 కొత్త కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనా సోకి మృతిచెందిన వారి […]

Update: 2020-07-31 22:41 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 2,083 కొత్త కేసులు నమోదయ్యాయి. 11 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 64,786 కు చేరుకుంది.

గడిచిన 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల్లో హైదరాబాద్ – 578, రంగారెడ్డి జిల్లా -228, మేడ్చల్ జిల్లాలో 197 కొత్త కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనా సోకి మృతిచెందిన వారి సంఖ్య 530 కు చేరింది.

Tags:    

Similar News