- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ప్రాణం తీసిన జలపాతంలో సెల్ఫీ
by Sumithra |

X
దిశ, వెబ్డెస్క్: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం వంక మడుగు జలపాతంలో విషాదం చోటుచేసుకుంది. సెల్ఫీ దిగుతూ ఓ వివాహిత ప్రమాదవ శాత్తు నీటిలో పడి మృతిచెందింది. మృతురాలు బయ్యారం మండలానికి చెందిన చింతోని గుంపు గ్రామ వాసిగా పోలీసులు గుర్తించారు. ఆదివారం సరదాగా ఫ్యామిలీతో జలపాతం వీక్షించేందుకు వస్తే ఈ విషాదం నెలకొనడం బాధాకరం.
Next Story