- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: పది అడుగుల పొడవైన భారీ కొండచిలువని ఓ వ్యవసాయ బావి నుంచి గ్రీన్ మెర్సీ స్నేక్ రెస్క్యూ టీం శుక్రవారం చాకచక్యంగా కాపాడారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కనిమెట్ట గ్రామం సమీప వ్యవసాయ బావిలో భారీ కొండచిలువ ఉన్న విషయాన్ని గ్రమస్తులు గమనించారు.
వెంటనే విషయాన్ని గ్రీన్ మెర్సీ సంస్థ, అటవీ శాఖకు సమాచారం అందజేశారు. సంస్థ సీఈఓ రమణ మూర్తి చాకచక్యంగా కొండచిలువను కాపాడారు. అనంతరం అటవీ అధికారుల సూచనమేరకు కొండచిలువను సమీప అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలేశారు.
Next Story