- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
నిద్రిస్తున్న వ్యక్తిని కిరాతకంగా నరికి చంపిన దుండగులు
by Disha Web Desk 4 |
X
దిశ, చింతపల్లి(కొండమల్లేపల్లి) : మండల పరిధిలో గల చెన్నారం గ్రామం ఆంబోతు తండాలో ఆంబోతు శక్రు నాయక్ (40) అనే వ్యక్తిని ఆరు బయట నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయుధాలతో తలపై నరికి హత్య చేయడం కలకలం రేపింది. డెడ్ బాడీని పోస్ట్మార్టం నిమిత్తం దేవరకొండ గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు. హత్య చేసిన దుండగుల వివరాలు తెలియాల్సి ఉందని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Next Story