- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
దివంగత కానిస్టేబుల్ కిష్టయ్య మాతృమూర్తి మృతి
by Rajesh |
X
దిశ, భిక్కనూరు : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరుడైన దివంగత కానిస్టేబుల్ కిష్టయ్య మాతృమూర్తి గురువారం మృతి చెందింది. కామారెడ్డి జిల్లా ఉమ్మడి భిక్కనూరు మండలం శివాయిపల్లి గ్రామానికి చెందిన పుట్టకొక్కుల లస్మవ్వ (89) అనారోగ్యంతో బాధపడుతూ వేకువజామున మృతి చెందింది. లస్మవ్వ అంత్యక్రియలు శివాయిపల్లి గ్రామంలో ఈరోజు జరుపనున్నట్లు కుటుంబ సభ్యులు వివరించారు. పోలీసు కానిస్టేబుల్ కిష్టయ్య మాతృమూర్తి మృతి చెందిన విషయం తెలుసుకున్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కు చెందిన అమరవీరుల కుటుంబాల సభ్యులు, జేఏసీ నాయకులు శివాయిపల్లి గ్రామానికి పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు.
Advertisement
Next Story