- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
పోలీసుల అదుపులో దొంగ నోట్ల ముఠా...?
by Bhoopathi Nagaiah |
X
దిశ, మెట్పల్లి : జగిత్యాల జిల్లాలో దొంగ నోట్ల ముఠాను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు 8 మంది ముఠా సభ్యుల్లో నలుగురిని అదుపులోకి తీసుకోగా మరో నలుగురు పరారైనట్లు తెలుస్తోంది. వీరిని మెట్పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ముఠాలో నలుగురు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వారు కాగా ప్రధాన సూత్రధారి జగిత్యాల జిల్లా పట్టణానికి చెందిన వ్యక్తి ముఖ్యపాత్ర పోషిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరి వద్ద నుండి సుమారు రూ.15 లక్షల నకిలీ నగదు పట్టుకున్నట్టు సమాచారం.
Advertisement
Next Story