- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
విద్యుదాఘాతంతో రైతు మృతి
by Sridhar Babu |
X
దిశ, జుక్కల్ : జుక్కల్ మండలంలోని కౌలాస్ గ్రామంలో విద్యుదా ఘాతంతో దాసరి రాజు (26)అనే రైతు మృతి చెందాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం పంట పొలానికి నీరు వదిలే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ వైరుకు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. బంధువుల ఫిర్యాదు మేరకు జుక్కల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని పంచనామా నిర్వహించి, శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్స్వాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సాయంత్రం పోస్టుమార్టం అనంతరం శవాన్ని బంధులకు అప్పగించారు. అందరితో కలుపుగోలుగా ఉండే రైతు దాసరి రాజు మృతి చెందడంతో కౌలాస్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Advertisement
- Tags
- Farmer died
Next Story