బాలికపై అత్యాచారయత్నం.. ఏడాది జైలు శిక్ష

by Rajesh |
బాలికపై అత్యాచారయత్నం.. ఏడాది జైలు శిక్ష
X

దిశ, జనగామ: జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం సముద్రాలకు చెందిన రజిని కుమార్ 2023లో ఓ బాలికపై అత్యా చార యత్నానికి పాల్పడ్డాడు. కాగా అప్పటి సీఐ రాఘవేందర్ కేసు నమోదు చేసి ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ మేరకు నిందితుడికి ఏడాది కఠిన కారాగార శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ జనగామ జిల్లా పోక్సో కోర్టు జడ్జి రవీందర్ శర్మ బుధవారం తీర్పునిచ్చారు. బాధితురాలికి రూ.2 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed