ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యాననే మనస్థాపంతో విద్యార్థిని ఆత్మహత్య

by Disha Web Desk 12 |
ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యాననే మనస్థాపంతో విద్యార్థిని ఆత్మహత్య
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ రోజు విడుదలైన 2024 ఇంటర్ మొదటి సంవత్సరం పరిక్షల్లో ఫెయిల్ అయ్యాననే మనస్థాపంతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద సంఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలో ఫెయిల్ అవడంతో మనస్తాపం చెంది తేజశ్వని ఆత్మహత్య చేసుకుంది. దీంతో విద్యార్థిని తేజశ్వని ఇంట్లో తీవ్ర విషాదం నెలకొనగా.. తమ కూతురి మరణవార్త విని తల్లిదండ్రులు రోదించిన తీరు అక్కడున్న వారిని కన్నీరు పెట్టించింది. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Next Story

Most Viewed