- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
శ్రీనగర్: ప్రపంచమంతా కరోనాపై పోరాడుతుంటే పాక్ ఆర్మీ మాత్రం తన వక్రబుద్ధిని బయటపెడుతోంది. నియంత్రణ రేఖ వెంబడి తరచూ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. శుక్రవారం సాయంత్రం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లకు తీవ్ర గాయాలవ్వగా, వీరు చికిత్స పొందుతూ శనివారం మృతిచెందారు. బారాముల్లా జిల్లాలోని రాంపూర్ సెక్టార్లో ఈ ఘటన జరిగిందని ఆర్మీ అధికార ప్రతినిధి కల్నల్ రాజేష్ ఖాలియా వెల్లడించారు. ఏప్రిల్ 29, 30 తేదీల్లో కూడా పూంచ్ సెక్టార్ ప్రాంతాల్లో పాక్ ఆర్మీ మోటార్ షెల్స్తో కాల్పులకు తెగబడిందని ఆర్మీ అధికారులు తెలిపారు.
Tags: pak army, LOC, two jawans dead, rampur sector, jammu kashmir
Next Story