- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, ఖమ్మం: భద్రాచలం డిప్యూటీ డీఎంఅండ్ హెచ్వో నరేష్కుమార్ కరోనాతో మృతి చెందడంతో జిల్లా వైద్యుల్లో భయాందోళన చెందుతున్నారు. ఏకంగా ఉద్యోగాలను సైతం వదులుకోవడానికి సిద్ధపడుతుండటం గమనార్హం. భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఇద్దరు వైద్యులు రాజీనామా చేసినట్లు సమాచారం అందుతోంది. అయితే ఈ రాజీనామాలను డీఎంఅండ్హెచ్వో భాస్కర్నాయక్ ఆమోదించాల్సి ఉందని వైద్య వర్గాల ద్వారా తెలుస్తోంది.
Next Story