- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
ఘోర ప్రమాదం.. నదిలో పడిపోయిన బస్సు.. 12 మంది మృతి
by samatah |
![ఘోర ప్రమాదం.. నదిలో పడిపోయిన బస్సు.. 12 మంది మృతి ఘోర ప్రమాదం.. నదిలో పడిపోయిన బస్సు.. 12 మంది మృతి](https://www.dishadaily.com/h-upload/2022/07/13/124992-accident.webp)
X
దిశ, వెబ్డెస్క్ : మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాష్ట్రంలోని ధార్ జిల్లాలో సోమవారం ఉదయం ఖాల్ ఘాట్ వద్ద బస్సు అదుపుతప్పి నదిలో పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఇక ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందగా, 5 గురి మృతదేహాలు లభ్యం అయ్యాయి. మిగితా వారికోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇండోర్ నుంచి పుణే వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. కాగా, ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు రెస్కూ టీం.. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
Next Story