మిషన్ భగీరథ ఫౌంటెన్‌ను ప్రారంభించిన ప్రభుత్వ చీఫ్ విప్

by Disha News Desk |
మిషన్ భగీరథ ఫౌంటెన్‌ను ప్రారంభించిన ప్రభుత్వ చీఫ్ విప్
X

దిశ, వరంగల్ టౌన్: వరంగల్ నగరంలోని మిషన్ భగీరథ జంక్షన్(ఖమ్మం బైపాస్ రోడ్) వద్ద కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ ఫౌంటెన్‌ను శుక్రవారం ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్,నగర మేయర్ గుండు సుధారాణితో కలిసి స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. అనంతరం శిలాఫలకాన్ని కూడా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కుడా వైస్ చైర్మన్ ప్రావీణ్య,మాజీ చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, పీవో అజిత్ రెడ్డి ఈ.ఈ భీమ్ రావ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed