- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పశువుల వ్యాపారి అనుమానాస్పద మృతి
by Disha Web Desk 23 |
X
దిశ,జనగామ : పశువుల వ్యాపారి అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన లింగాల ఘనపురం మండలంలోని కుందారం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన జక్కుల సంపత్(29) వైజాగ్ తదితర ప్రాంతాల నుంచి పాడి పశువులను తీసుకువచ్చి విక్రయించేవాడని తెలిపారు. కాగా మంగళవారం ఎవరో పశువులను కొనుగోలు చేసే వ్యక్తి తో సంపత్ తన సొంత కార్లు వెళ్లినట్లు తెలిపారు. కాగా సాయంత్రం గ్రామ శివారులో ఉన్న కారులో శవం కనిపించిందన్నారు. మృతుని ముఖంపై గాయాలు ఉన్నట్లు ఎవరు కొట్టి చంపారని అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. మృతునికి భార్య మౌనిక, ఐదు నెలల పాప ఉన్నట్లు తెలిపారు..పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story