- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
టీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ముహుర్తం ఫిక్స్.. హాజరు కానున్న కీలక నేతలు
దిశ, వెబ్ డెస్క్: 2024 పార్లమెంట్ ఎన్నికల్లో 17 స్థానాలకు గాను ఎవరూ ఊహించని విధంగా బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించి అందరిని ఆశ్చర్యానికి గురిచేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల తర్వాత మరోసారి కేంద్రంలో బీజేపీ కూటమి ప్రభుత్వం రావడంతో రాష్ట్రం నుంచి ఇద్దరికి కేంద్ర మంత్రి పదవులు వచ్చాయి. ఈ క్రమంలో అతి త్వరలో తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ కార్యవర్గ సమావేశాలను ఈ నెల 12 నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశానికి బీజేపీ కీలక నేత బీఎస్ సంతోష్ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో స్థానిక ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేయడంపై చర్చించనున్నారు. అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో 8 స్థానాలు గెలిపించిన రాష్ట్ర ప్రజలకు ధన్యవాద తీర్మానం తెలపనున్నారు. అలాగే ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఆందోలపై ఆందోళనలకు కూడా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.