- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
యూత్ కాంగ్రెస్ నేతలకు షోకాజ్నోటీసులు
by Gantepaka Srikanth |

X
దిశ, తెలంగాణ బ్యూరో: గాంధీ భవన్లో జరిగిన యూత్కాంగ్రెస్నేతల ఘటనపై కాంగ్రెస్అధిష్టానం సీరియస్గా తీసుకున్నది. బీఆర్ఎస్నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన వారికి నామినేటెడ్పదవులు ఇస్తున్నారని భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన యూత్ కాంగ్రెస్నేతలు కొందరు ఇటీవల గాంధీ భవన్లోఘర్షణకు దిగారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన కాంగ్రెస్లోకి వచ్చిన కొందరిపై దాడికి పాల్పడ్డారు. ఈ విషయంలో అధిష్టానం వివరణ కోరూతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైస్ప్రెసిడెంట్గడ్డం రాజశేఖర్, భరాగీ సన్నీ, జనరల్సెక్రటరీ సీహెచ్సుధీర్కుమార్, యాదగిరి ప్రదీప్, గుంపుల రవితేజలకు నోటీసు జారీ చేసింది. 48 గంటల్లో పూర్తి స్థాయి వివరన ఇవ్వాలని యూత్కాంగ్రెస్నేషనల్సెక్రటరీ సురభీ, సయ్యద్ ఖాలీద్అహ్మద్షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు.
Next Story