- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
శంకర్ పల్లి తహసీల్దార్ కార్యాలయానికి మాజీ ముఖ్యమంత్రి
by Disha Web Desk 11 |
X
దిశ, శంకర్ పల్లి : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శనివారం శంకర్ పల్లి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. జన్వాడలో ఆయనకు 1- 20 ఎకరాల భూమి ఉండగా దానిని ఆయన అమ్మి వేశారు. రిజిస్ట్రేషన్ చేసేందుకని ఆయన శంకర్ పల్లి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. తాసిల్దార్ సురేందర్ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. రిజిస్ట్రేషన్ చేసిన అనంతరం ఆయన నగరానికి వెళ్లిపోయారు. కాగా ఆయన రిజిస్ట్రేషన్ చేసేందుకని తహసీల్దార్ కార్యాలయానికి రాగా, కార్యాలయ సిబ్బంది స్థానికులు ఎంతో ఆసక్తిగా ఆయనతో ఫోటోలు దిగారు.
Next Story