- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
భూమి విషయంలో తగాదా.. ఒకరి పై 9 మంది దౌర్జన్యం
by Sumithra |
X
దిశ, నందిపేట్ : నందిపేట మండల కేంద్రంలో గల తల్వద గ్రామంలో శనివారం ఉదయం పంట పొలాల్లోకి వెళ్లే రోడ్డు మార్గం విషయంలో కస్పా పెద్దన్న అనే రైతు పై 9 మంది కురుమ కులస్తులు దాడి చేశారు. ఈ ఘటనలో కస్ప పెద్దన్న తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చేరారు. బాధితుని వెన్నుముకకు తీవ్రగాయం కావడంతో చికిత్స పొందుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. కస్పా పెద్దన్న కుమారుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని తెలియజేశారు. వీరి అభ్యర్థన మేరకు ఎస్సై రాహుల్ స్పందించి తొమ్మిది మంది పై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు.
Advertisement
Next Story