- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
తప్పుడు పత్రంతో ఉద్యోగం...రిటైర్డ్ అయ్యాక కేసు నమోదు
by Sridhar Babu |
X
దిశ, నిజామాబాద్ క్రైం : తాను దళిత సామాజిక వర్గంకు చెందిన వాడినని తప్పుడు కుల ధ్రువీకరణ పత్రం (ఎస్సీ రిజర్వేషన్) ను ఉపయోగించుకొని ఆర్టీసీలో ఉద్యోగం పొంది అధికారిగా రిటైర్డ్ అయిన వ్యక్తిపై 40 ఏళ్ల తర్వాత పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ నగరానికి చెందిన చంద్రశేఖర్ తప్పుడు కుల ధ్రువీకరణ పత్రంతో 1983లో ఆర్టీసీలో ఉద్యోగం పొందారు. మొదట కండక్టర్ ఉద్యోగం పొందిన ఎం. చంద్రశేఖర్ అంచలంచెలుగా ఎదుగుతూ ఏడీసీ నిజామాబాద్ వరకు పని చేసి రిటైర్డ్ అయ్యారు. రిటైర్మెంట్ పొందిన తర్వాత అసలు విషయం బయటపడటంతో అతనిపై టీఎస్ఆర్టీసీ నిజామాబాద్ వన్ డిపో మేనేజర్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Advertisement
Next Story