- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
10వ తరగతిలో మంచి ఫలితాలు రావాలి
by Sridhar Babu |
X
దిశ, బోధన్ : ఎడపల్లి, రెంజల్ మండలాల్లోని పలు పాఠశాలలను జిల్లా విద్యాశాఖాధికారి దుర్గాప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎడపల్లి మండలం ఏఆర్పీ క్యాంప్, సాటాపూర్ ఫార్మ్ లోని హై స్కూల్ ను తనిఖీ చేసి 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. తదనంతరం ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. పదవ తరగతి విద్యార్థులకు సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. రెంజల్ మండలం కస్తూర్భా గాంధీ, మోడల్ స్కూల్ లను హాస్టల్ లను సైతం తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని, లేనియెడల శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Advertisement
Next Story