- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఏసీబీకి చిక్కిన విద్యుత్ శాఖ ఏఈ

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: కామారెడ్డి జిల్లాలో విద్యుత్ శాఖ ఏఈ ఒకరు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఈ సంఘటన సోమవారం సాయంత్రం కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగింది. నిజామాబాద్ ఏసీబీ అధికారులు ఎన్పీడీసీఎల్ ఏఈ రాజు రూ.12500 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కామారెడ్డి 33/11 కె.వి. సబ్ స్టేషన్లో (ఏఈ కార్యాలయం)లో లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story