- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- భక్తి
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
మాయ మాటలు వినకండి
by Sridhar Babu |
X
దిశ,తిరుమలాయపాలెం : ఓట్ల కోసం నాయకులు చెప్పే మోసపు మాటలు వినొద్దని, ఓట్లన్నీ బీఆర్ఎస్ పార్టీ వైపే ఉండాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కందాళ ఉపేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం తిరుమలాయపాలెం మండలంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అజ్మీరాతండాలో ఎమ్మెల్యే కందాళ మాట్లాడుతూ...ప్రజలంతా బీఆర్ఎస్ వైపు ఉండాలని, వార్ వన్ సైడే కాబోతుంది అని అన్నారు. కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బి.వీరన్న,నాయకులు తాళ్లూరి జీవన్ కుమార్, పాలేరు నియోజకవర్గ ఎన్నిక సమన్వయకర్త, వైరా మాజీ ఎమ్మెల్యే చంద్రావతి, జగదీష్, తదితరులు పాల్గొన్నారు.
Next Story