- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
Home > జిల్లా వార్తలు > నిజామాబాద్ > న్యూ ఇయర్ వేడుకల్లో ఘర్షణ.. బీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో కాంగ్రెస్ నేత మృతి
న్యూ ఇయర్ వేడుకల్లో ఘర్షణ.. బీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో కాంగ్రెస్ నేత మృతి
by Mahesh |
X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో జరిగిన ఘర్షణలో కాంగ్రెస్ నేత మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం రాత్రి జరిగింది. కామారెడ్డి జిల్లా నసురుల్లబాద్ మండలం నాచుపల్లి గ్రామంలో న్యూ ఇయర్ వేడుకలో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకుడి పై దాడి చేశారు. ఈ గొడవలో కాంగ్రెస్ నాయకుడు సాదుల రాములు ( 45) మృతి చెందారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్న పోలీసులు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story