- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
బ్యాంక్ మేనేజర్ పై కేసు నమోదు
by Sumithra |
X
దిశ, లింగంపేట్ : లింగంపేట మండల కేంద్రంలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ మేనేజర్ ఆర్య రాజు పై కేసునమోదు చేసినట్లు లింగంపేట ఎస్సై ప్రభాకర్ తెలిపారు. పోల్కంపేట గ్రామానికి చెందిన తలారి కిష్టయ్య గత ఆగస్టు మాసంలో మృతి చెందినప్పటికీ ఆయన ఖాతాలోని డబ్బులు ఈనెల 26వ తేదీన ఇతర వ్యక్తులు డ్రా చేయడం పై గురువారం బ్యాంకు ఎదుట రైతులు గ్రామస్తులు ఆందోళన చేశారు. తలారి కిష్టయ్య ఖాతా నుండి డబ్బులు డ్రా చేసిన విషయమై కిష్టయ్య కుమారుడు సాయిబాబా ఫిర్యాదు మేరకు బ్యాంక్ మేనేజర్ పై కేసునమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు.
Advertisement
Next Story