- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
భర్తను హత్య చేయించిన భార్య
by Sridhar Babu |
X
దిశ, మద్నూర్ : నిత్యం గొడవకు దిగుతున్న భర్తను మరో ముగురితో కలిసి హతమార్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా డోంగ్లి మండల కేంద్రంలో మస్నాజీ(45) ని ఆయన భార్య మాలన్ బాయి తన మేనల్లుళ్లు ఇద్దరు, మరో వ్యక్తితో కలిసి హత్యకు ప్లాన్ వేశారు. నిన్న గురువారం మధ్యాహ్నం డోంగ్లిలో మస్నాజీ పై వీరు కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేసి హత్య చేశారు. కుటుంబ విషయంలో గత కొంతకాలంగా తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. భర్త బాధలు భరించలేక మాలన్ బాయి హత్య చేయించింది. ఘటనా స్థలాన్ని బాన్సువాడ రూరల్ సీఐ సత్యనారాయణ పరిశీలించారు. మద్నూర్ ఇంఛార్జ్ ఎస్. సాయిలు ఆయన వెంట ఉన్నారు.
Advertisement
Next Story