దిశ ఎఫెక్ట్​...మిల్లర్ల మాయాజాలంపై ఇంటిలిజెన్స్ అధికారుల ఆరా

by Disha Web Desk 15 |
దిశ ఎఫెక్ట్​...మిల్లర్ల మాయాజాలంపై ఇంటిలిజెన్స్ అధికారుల ఆరా
X

దిశ, ఖమ్మం రూరల్ : మిల్లర్ల మాయాజాలంపై శనివారం 'దిశ' దినపత్రికలో ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. స్పందించిన సివిల్ సప్లై, ఇంటిలిజెన్స్ అధికారులు దిశ కథనం పై స్పందించారు. పట్టుబడ్డ 260 క్వింటాల రా రైస్ ను ల్యాబ్ కు తరలించినట్లు, ఫలితాల అనంతరం చర్యలకు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. సీఎంఆర్ రైస్ తరలించుకుండా నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం చేస్తున్న మిల్లర్ పై చర్యలకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.

Next Story

Most Viewed