- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
జేఈఈ మెయిన్స్ రెండో సెషన్ ఫలితాలు విడుదల
by Disha Web Desk 4 |
X
దిశ, వెబ్డెస్క్: జేఈఈ మెయిన్స్ రెండో సెషన్ ఫలితాలు గురువారం విడుదల అయ్యాయి. రెండు సెషన్లకు కలిపి ఎన్ టీఏ ర్యాంకులను ప్రకటించింది. దేశ వ్యాప్తంగా 2.5 లక్షల మందిని అడ్వాన్స్డ్కు ఎన్టీఏ ఎంపిక చేసింది. కేటగిరీల వారీగా ఎన్టీఏ కటాఫ్ ప్రకటించింది. దేశ వ్యాప్తంగా 56 మందికి వంద పర్సంటైల్ స్కోరు రాగా తెలంగాణ నుంచి 15 మంది, ఏపీ నుంచి ఏడుగురికి వంద పర్సంటైల్ స్కోరు దక్కింది. జేఈఈ అడ్వాన్స్డ్ ఈ నెల 27 నుంచి మే 7 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించింది. మే 26న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష జరగనుంది.
Next Story