- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రెండో రోజు కొనసాగుతున్న ఐటీ దాడులు
by samatah |

X
దిశ తెలంగాణ క్రైం బ్యూరో : వరుసగా రెండో రోజు రియల్ కంపెనీలపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. కోహినూర్ తోపాటు ఆర్ఆర్ సంస్థకు చెందిన ఆఫీసులు, డైరెక్టర్ల నివాసాల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్ తోపాటు కర్ణాటక, ఢిల్లీ, నోయిడా ప్రాంతాల్లో మొత్తం నలభై చోట్ల దాడులు జరుగుతున్నట్టు సమాచారం. తనిఖీల్లో అధికారులు భారీ మొత్తాల్లో డబ్బు సీజ్ చేసినట్టు తెలిసింది.
- Tags
- IT attacks
Next Story