- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
బైరామలగూడ చెరువును ఆధునీకరించండి
by Sridhar Babu |
X
దిశ, ఎల్బీనగర్ : బైరాములగూడ చెరువులోని పూడిక తీసి చెరువును ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి సిబ్బందిని నియమించాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి జోనల్ కమిషనర్ను కోరారు. బుధవారం ఉదయం ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ పాటిల్ లు నియోజకవర్గంలోని పలు డివిజన్లను సందర్శించారు.
ఈ సందర్భంగా డివిజన్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కమిషనర్కు వివరించారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ డిప్యూటీ కమిషనర్లు జగ్గయ్య, సుల్తానా, అధికారులు అశోక్ రెడ్డి, స్థానిక నాయకులు శ్రీనివాస్ నాయక్, సత్యం చారి, కుమార్ రెడ్డి, రాఘవేంద్ర, రామకృష్ణ, ప్రవీణ్, శేఖర్, హరికృష్ణ, శ్రీనివాస్ పాల్గొన్నారు.
Next Story