Election Commission: హైదరాబాద్ ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. అలా వెళ్లి..ఇలా ఓటెయ్యండోచ్!

by Disha Web Desk 1 |
Election Commission: హైదరాబాద్ ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. అలా వెళ్లి..ఇలా ఓటెయ్యండోచ్!
X

దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ పరిధిలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎలక్షన్ కమిషన్ వినూత్న ప్రయోగానికి తెరలేపింది. ఈ మేరకు 13న జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచడమే లక్ష్యంగా ఈసీ ర్యాపిడో‌ సంస్థతో టై అప్ అయింది. ఇందులో భాగంగా ర్యాపిడో ఓటర్ల కోసం ఉచితంగా సేవలు ఉందించనుంది. పోలింగ్ బూత్ నుంచి ఫ్రీగా ఓటర్లను ఇంటికి తీసుకెళ్లనున్నారు. ఇందు కోసం ఓటర్లు ‘VOTE NOW’ ప్రోమో కోడ్‌ను వినియోంగించుకోవాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని సోమవారం సీఈవో వికాస్‌రాజ్ అట్టహాసంగా ప్రారంభించారు.

Click Here For Twitter Post

Next Story

Most Viewed