- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
Bandi Sanjay: వారి తిరుగులేని సేవకు హృదయపూర్వక వందనం.. కేంద్రమంత్రి ట్వీట్
by Ramesh Goud |
X
దిశ, డైనమిక్ బ్యూరో: వారి తిరుగులేని సేవకు హృదయపూర్వక వందనం అంటూ.. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ స్పెషల్ ట్వీట్ చేశారు. పోలీస్ సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని నేషనల్ పోలీస్ మెమోరియల్ వద్ద అమరులకు నివాళులు అర్పించారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఆయన.. పోలీసు సంస్మరణ దినోత్సవం నాడు, మన దేశ సేవలో అంతిమ త్యాగం చేసిన అమరవీరులను గౌరవించుకుంటామని అన్నారు. అలాగే వారి అసమానమైన అంకితభావం, ధైర్యం మన దేశ భద్రతకు భరోసానిస్తూ.. మనకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని స్పష్టం చేశారు. ఇక మన దేశ భద్రతకు మూలస్తంభాలుగా నిలిచిన మన పోలీసు బలగాలు మరియు వారి కుటుంబాల యొక్క తిరుగులేని సేవకు హృదయపూర్వక వందనం తెలియజేశారు.
Advertisement
Next Story