- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
పండగపూట నల్లపోషమ్మ ఆలయంలో చోరీ
X
దిశ,ఖానాపూర్ : నల్లపోషమ్మ ఆలయంలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు అమ్మవారి నగలు,చీరలు దొంగిలించిన సంఘటన ఖానాపూర్ పట్టణంలో చోటు చేసుకుంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో రెంకొని వాగు సమీపంలో ఉన్న నల్ల పోషమ్మ గుడిలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. పురోహితుడు ఆదివారం ఉదయం అమ్మవారికి పూజలు నిర్వహించడానికి వెళ్లిన ఆయనకు నల్ల పోషమ్మ ఆలయం తాళం పగులగొట్టి ఉండడం చూసి అవాక్కయ్యాడు.అమ్మవారి మీద ఉన్న నగలు పుస్తెలతడు,హరం ఒరిజినల్ బంగారం అనుకోని ఆర్నమెంట్ నగలను, 2 తులాల వెండి విగ్రహాలు,ఇత్తడి నవగ్రహాలు,అమ్మవారి చీరలను దోచుకెళ్లారు. సుమారు రూ.30 వేల విలువ ఉంటుందని పురోహితుడు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Advertisement
Next Story