- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
తెలుగు రాష్ట్రాలకు తప్పిన వాయుగుండం ముప్పు
by M.Rajitha |
X
దిశ, వెబ్ డెస్క్ : ఎట్టకేలకు తెలుగు రాష్ట్రాలకు వాయుగుండం ముప్పు తప్పింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రమయి కోస్తాంధ్ర ప్రాంతంలో తీరం దాటుతుందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. కానీ ఆ వాయుగుండం వాయువ్యంగా పయనిస్తూ ఉత్తర ఒడిషా, బెంగాల్ తీరానికి చేరుకోనుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో రానున్న మూడు రోజులు ఒడిషా, బెంగాల్ లో భారీ వర్షాలు కురవనున్నాయి. అయితే వాయుగుండం ముప్పు తప్పినప్పటికీ.. ఏపీ, తెలంగాణలో ఈ నెల 8 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.
Next Story