- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
తెలంగాణ అసెంబ్లీ సెషన్స్ ప్రారంభం..

X
దిశ, వెబ్ డెస్క్ : ఆరో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సమావేశాలను ప్రారంభించారు. సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాలు ముగిసిన అనంతరం జీరో అవర్ చేపట్టనున్నారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ బడ్జెట్పై చర్చకు సమాధానం ఇవ్వనున్నారు. అసెంబ్లీలో నేడు కేసీఆర్ పీఆర్సీపై ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.
Next Story