- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: వైసీపీ ప్రభుత్వం పై టీడీపీ నేత దేవినేని ఉమ మరోసారి విమర్శలు చేశారు. ట్విట్టర్ వేదికగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న.. దేవినేని తాజాగా ట్వీట్ చేస్తూ.. ‘సంపూర్ణ పోషణ చేసేవారైతే అన్నక్యాంటిన్లు ఎందుకు మూసేశారు? కరోనాపై ప్రభుత్వ ఉదాసీనతతో ప్రజలకు తీరనికష్టం, కియాకిచ్చే రాయితీలు పెనాల్టీనా? పావుశాతం రుణంకోసం 18 లక్షల మంది రైతుల మెడలకు ఉరితాళ్లు వేస్తారా? ఎక్కడాలేని మీటర్లు ఏపీలోనే ఎందుకని అడుగుతున్న చంద్రబాబు నాయుడికి సమాధానం చెప్పండి వైఎస్ జగన్’ అంటూ డిమాండ్ చేశారు.
Next Story