- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Paris Olympics : క్వార్టర్ ఫైనల్లో ఓడిన భారత మహిళా బాక్సర్
by Maddikunta Saikiran |
X
దిశ, వెబ్డెస్క్ : పారిస్ వేదికగా 9వ రోజు జరుగుతున్న ఒలింపిక్స్ క్రీడలలో భారతకు నిరాశ ఎదురయింది. టోక్యో 2020 కాంస్య పతక విజేత, భారత మహిళా బాక్సర్ లోవ్లినా బోర్గోహైన్ ,ఈ రోజు జరిగిన క్వార్టర్-ఫైనల్ బౌట్ లో నంబర్ వన్ సీడ్, చైనాకు చెందిన కియాన్ చేతిలో 1-4 తేడాతో ఓటమిపాలై రెండో సారి పతకాన్ని గెల్చుకునే అవకాశాన్ని చేజార్చుకుంది. కాగా.. గతేడాది జరిగిన ఆసియా క్రీడల ఫైనల్లో లోవ్లినాను ఓడించిన ఈ చైనీస్ బాక్సర్ ఇప్పుడు మళ్లీ ఆమెపై విజయం సాధించింది.
Next Story