- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
IND vs WI 3rd T20I: చివర్లో పావెల్ మెరుపుల్.. టీమిండియా టార్గెట్ ఇదే
దిశ, వెబ్డెస్క్: టీమిండియాతో జరుగుతున్న మూడో టీ20లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 159 పరుగుల స్కోరు చేసింది. వెస్టిండీస్ ఓపెనర్లు శుభారంభం అందించారు. బ్రెండన్ కింగ్ (42), కైల్ మేయర్స్ (40) కలిసి తొలి వికెట్కి 55 పరుగుల భాగస్వామ్యం అందించారు. చివర్లో రోవ్మన్ పావెల్ (40* 19 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్లు) మెరుపులు మెరిపించాడు. కైల్ మేయర్స్ (25; 20 బంతుల్లో), నికోలస్ పూరన్ (20; 12 బంతుల్లో) ఫర్వాలేదనిపించారు. దీంతో విండీస్ నిర్ణీత ఓవర్లో 159/5 చేసింది. భారత బౌలర్లో కుల్దీస్ యాదవ్ 3, అక్షర్ పటేల్, ముఖేష్ కుమార్ చెరో వికెట్ తీశారు.
Innings Break!
— BCCI (@BCCI) August 8, 2023
3⃣ wickets for Kuldeep Yadav
1⃣ wicket each for Axar Patel & Mukesh Kumar
Target 🎯 for #TeamIndia - 160
Scorecard ▶️ https://t.co/3rNZuAiOxH#WIvIND pic.twitter.com/djULwmzXMF