- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన సీపీ
by Anukaran |

X
దిశ, వెబ్ డెస్క్: దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో దౌల్తాబాద్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ పరిశీలించారు. ఓటింగ్ జరుగుతున్న తీరును గమనించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రజలను లోపలికి అనుమతించాలని పేర్కొన్నారు. ఓటింగ్ సవ్యంగా సాగుతుందని వివరించారు.
Next Story