- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఢిల్లీలో జూలై 31 వరకు అవి బంద్
by Shamantha N |

X
దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీలో కరోనా విలయతాండవం చేస్తోంది. దాని ప్రబావంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది. జూలై 31 వరకు పాఠశాలలు మూసివేతను కొనసాగించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా చెప్పారు. ఆన్ లైన్ క్లాసెస్ నిర్వహించుకోవొచ్చని సూచించింది.
Next Story