వామ్మో భయమైతోంది.. ఊరికి వెళ్లిపోతున్నాం!

by  |
వామ్మో భయమైతోంది.. ఊరికి వెళ్లిపోతున్నాం!
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ రోజురోజుకు తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో నగరంలో లాక్ డౌన్ విధిస్తారన్న ఉద్దేశంతో ప్రజలు నగరం నుంచి స్వగ్రామాల్లోని ఇంటి బాట పట్టారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న పలు రహదారులు రద్దీగా మారాయి. పలు టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి టోల్ సిబ్బంది రద్దీని క్రమబద్దీకరిస్తున్నారు.


Next Story

Most Viewed