- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
CPI పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం భారీ షాక్.. ఆప్కు గుడ్ న్యూస్

X
దిశ, వెబ్డెస్క్: సీపీఐ, టీఎంసీ, ఎన్సీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం భారీ షాకిచ్చింది. ఆ పార్టీల జాతీయ హోదాను తొలగిస్తూ సోమవారం సీఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ హోదా కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఇంతకాలం జాతీయ పార్టీలుగా కొనసాగుతున్న ఈ పార్టీలకు సీఈసీ అనూహ్య ట్విస్ట్ ఇవ్వడంతో దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. మరోవైపు ఏపీలో బీఆర్ఎస్ పార్టీకి కేటాయించిన గుర్తింపును కూడా రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read..
Next Story