- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మామిడితోటలో వరద బాధితులు సేఫ్
by srinivas |

X
దిశ, వెబ్డెస్క్: నివర్ తుఫాను ఎఫెక్ట్తో ఏపీలో, ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో కుండపోత వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలోనే జిల్లాలోని సదాశివ కోనశివగిరి కాలనీ మొత్తం మునిగిపోయింది. దీంతో నిన్నటి నుంచి మామిడి తోటలోనే ఏడుగురు చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. ఇక వారిని బయటకు తీసుకొచ్చేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు సఫలం అయ్యాయి. పోలీసుల సమయస్ఫూర్తితో బాధితులను క్షేమంగా బయటకు తీసుకురావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ముంపు ప్రాంతాల్లో సహాయకచర్యలను కొనసాగిస్తున్నారు.
Next Story