యాదాద్రి దర్శనానికి భక్తులకు అనుమతి..

by Shyam |
యాదాద్రి దర్శనానికి భక్తులకు అనుమతి..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోనికి శనివారం నుంచి భక్తులను అనుమతించనున్నారు. కొవిడ్-19 నేపథ్యంలో గత మూడ్రోజులుగా భక్తుల దర్శనాలకు దేవాదాయశాఖ అధికారులు అనుమతి నిరాకరించారు.

కాగా, ఇవాళ్టి నుంచి యథావిధిగా ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులకు ఉచిత, లఘు దర్శనాలకు అధికారులు అనుమతి మంజూరు చేశారు. కాగా, రేపు యాదాద్రి సందర్శనకు సీఎం కేసీఆర్ పర్యటన ఖరారైన విషయం తెలిసిందే.

Read Also…

అసైన్డ్ భూమిపై రెవెన్యూ అధికారి కన్ను..!

Advertisement

Next Story

Most Viewed