- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ :
ఆన్లైన్ గేమింగ్పై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆన్లైన్ రమ్మీ (జూదం) ఆటను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆన్లైన్ గేమింగ్ చట్టంలో మార్పులు చేస్తూ శుక్రవారం ఆర్డినెస్స్ తీసుకొచ్చింది. నిషేధించిన రమ్మీ ఆడితే రెండేళ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించనున్నట్లు తెలిపింది.
Next Story