నెల్లూరు లో ఘోర ప్రమాదం.. వాగులో కొట్టుకు పోయిన ప్రయాణీకులు..

by Anukaran |   ( Updated:2021-12-09 11:13:32.0  )
roadaccident
X

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని సంగం వద్ద ఆటో, లారీ లు ఢీకొన్నాయి. లారీ ను తగలగడంతో ఒక్కసారిగా ఆటో వాగు వైపుకు మళ్లింది. దాంతో అందులో ఉన్న ప్రయాణీకులు వాగులొ పడిపోయారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నిండు కుండలా ఉన్న వాగు ప్రవాహంలో ప్రయాణీకులు కొట్టుకు పోయారు. ప్రమాదం జరిగే సమయంలో ఆటో 15 మంది ఉన్నారని స్థానికులు తెలిపారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు.

Advertisement

Next Story